/rtv/media/media_files/2025/01/21/TiBypuw8Cs37nQlOGOe1.jpeg)
APPSC
ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ ఫలితాలు కొద్దిసేపటి క్రితమే విడుదలయ్యాయి. 905 ఉద్యోగాలకు ఈ ఏడాది ఫిబ్రవరి 23న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ధ్రువపత్రాల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో ఏపీపీఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేసింది. ఫలితాలతో పాటు మెయిన్ పరీక్ష ఫైనల్ ‘కీ’ని కూడా అధికారులు వెబ్సైట్లో ఉంచారు.
today-latest-news-in-telugu | andhra-pradesh | appsc | group-2 | mains
Also Read: LSG VS MI: వాట్ ఏ మ్యాచ్..ఉత్కంఠపోరులో లక్నో విజయం