MCA: ముంబైకి బిగ్ షాక్.. గుడ్ బై చెప్పేసిన ఓపెనర్ బ్యాట్స్మెన్!
భారత బ్యాటర్ యశస్వి జైస్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో ముంబైకి గుడ్బై చెప్పేశాడు. గోవాకు మారాలనుకుంటున్నానని, నిరభ్యంతరంగా పర్మిషన్ ఇవ్వాలంటూ MCAకు లేఖ రాశాడు. జైస్వాల్ అభ్యర్థనను మేనేజ్మెంట్ అంగీకరించినట్లు తెలుస్తోంది.