Germany: అమెరికా పొమ్మంది..జర్మనీ రమ్మంటోంది
అమెరికా హెచ్1 బీ వీసా ఫీజులను పెంచాక...చాలా దేశాలు భారత్ కు ఆఫర్లు ఇస్తున్నాయి. చైనా, బ్రిటన్ లు ఇప్పటికే కొత్త విధానాలను ప్రకటించాయి. తాజాగా జర్మనీ కూడా మా దేశం వచ్చి ఉద్యోగం చేసుకోండి ఆహ్వానం పలికింది .
అమెరికా హెచ్1 బీ వీసా ఫీజులను పెంచాక...చాలా దేశాలు భారత్ కు ఆఫర్లు ఇస్తున్నాయి. చైనా, బ్రిటన్ లు ఇప్పటికే కొత్త విధానాలను ప్రకటించాయి. తాజాగా జర్మనీ కూడా మా దేశం వచ్చి ఉద్యోగం చేసుకోండి ఆహ్వానం పలికింది .
ఎంపీ మహువా మొయిత్రా బిజు జనతాదళ్ మాజీ ఎంపీ పినాకీ మిశ్రాను వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. జూన్ 3వ తేదీన జర్మనీలో వీరి విహహం జరిగింది. ఈ విషయంపై మహువా , పినాకీ మిశ్రా ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. దీనికి సంబంధించిన పొటోలు వైరల్ అవుతున్నాయి.
జర్మనీలోని ఎయిర్పోర్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మిక సంఘాలు తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చాయి. 3400 విమాన సర్వీసులు పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉందని జర్మనీ ఎయిర్పోర్టు ఆపరేటర్స్ అసోసియేషన్ అంచనా వేసింది.
జర్మనీకి చెందిన బిల్లీ బాయ్ అనే కంపెనీ మొదటిసారిగా డిజిటల్ కండోమ్ యాప్ను లాంచ్ చేసింది. ప్రైవేట్ సమయాల్లో ప్రైవసీకి భంగం కలగకుండా ఉండేందుకు ఈ యాప్ను తీసుకొచ్చారు.
భారత అథ్లెట్ , రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా పారిస్ నుంచి డైరెక్ట్గా జర్మనీ వెళ్ళనున్నాడు. నెల రోజులు అక్కడే ఉండి భారత్కు తిరిగి రానున్నాడు. తన గాయానికి ఆపరేషన్ చేయించుకోవడానికే నీరజ్ అక్కడికి వెళ్తున్నాడని తెలుస్తోంది.
యూరోకప్ ఫుట్ బాల్ టోర్నీలో ఇంగ్లాండ్ ఫైనల్స్ కు చేరుకుంది. జర్మనీలోని డార్ట్మండ్లోని బివిబి స్టేడియంలో జరిగిన సెమీఫైనల్లో నెదర్లాండ్స్ పై 2-1తో ఇంగ్లాండ్ విజయం సాధించి వరుసగా రెండోసారి టోర్నమెంట్ ఫైనల్స్ కు చేరుకుంది. యూరోకప్ 2020లో కూడా ఇంగ్లాండ్ ఫైనల్స్ చేరింది
వ్యవస్థలపై కోపం అందరికీ వస్తుంది. నిరసన చెప్పడమూ సహజమే. అయితే, జర్మనీలో ఒక ఫుట్ బాల్ టీమ్ తమ నిరసనను వెరైటీగా తెలిపింది. బట్టలు ఉన్నవారితో.. బట్టలు లేకుండా ఫుట్ బాల్ మ్యాచ్ ఆడింది. ఇప్పుడు ఈ మ్యాచ్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఏడాదికి ఆరుసార్లు పంటనిచ్చే ప్రత్యేక గోధుమ వంగడాన్ని జర్మనీకి చెందిన పరిశోధకులు తయారు చేశారు. ఒక ఎకరానికి 20 క్వింటాళ్ల గోధుమ పంటను పండించే రైతులు.. ఈ ప్రత్యేక గోధుమ వంగడం వల్ల ఏడాదిలో ఒక్క ఎకరానికే 100 క్వింటాళ్లకు పైగా గోధుమ పండించవచ్చని పరిశోధకులు తెలిపారు.