PM Dhan Dhanya Yojana : అన్నదాతల కోసం మరో అదిరిపోయే స్కీమ్.. రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్!
రైతులకు మరో గుడ్ న్యూస్తో కేంద్రప్రభుత్వం ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా 1.70 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరే పీఎం ధన్ ధాన్య యోజన స్కీమ్కు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈరోజు (జూలై 16) జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.