Gachibowli Lands : రేవంత్ రెడ్డికి బిగ్ షాక్... కేంద్ర సాధికార కమిటీ సంచలన రిపోర్ట్
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.అవి అటవీ భూములు కావన్న రేవంత్రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర సాధికార కమిటీ సంచలన సిఫారసు చేసింది. ఆ భూములను అటవీ ప్రాంతంగా ప్రకటించి నిర్వహణను తెలంగాణ అటవీ శాఖకు అప్పగించాలని సూచించింది.