Telangana: పోడు చట్టాలను ఉల్లింఘిస్తే కఠినంగా చర్యలు: మంత్రి కొండా సురేఖ
వ్యవసాయం పేరుతో పోడు చట్టాలకు విరుద్ధంగా పోడు భూములను సాగుచేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. పోడు భుముల రక్షణకు అధికారులు కృషిచేయాలని ఆదేశించారు.