BREAKING: 2గంటలుగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిలిచిపోయిన విమానం
ఇజ్రాయిల్తో యుద్ధం కారణంగా ఆదివారం ఇరాన్ గగనతలం మూసివేసింది. దీంతో హైదరాబాద్ నుంచి లండన్ బయల్దేరాల్సిన బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో నిలిచిపోయింది. దాదాపు రెండు గంటలుగా రన్వే నెం.2పై విమానం టేకాఫ్ కాకుండా ఉంది.