BIG BREAKING : మొహాలీ ఆక్సిజన్ ప్లాంట్లో భారీ పేలుడు
మొహాలిలోని ఆక్సిజన్ ఫిల్లింగ్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. నగరంలోని ఫేజ్ 9లో ఉన్న ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
మొహాలిలోని ఆక్సిజన్ ఫిల్లింగ్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. నగరంలోని ఫేజ్ 9లో ఉన్న ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
ఇండోనేషియాలో సులవేసి ద్వీపం వద్ద వందల మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఫెర్రీలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు రెస్క్యూ బృందాలు ప్రయాణికులు, సిబ్బందితో కలిపి ఇప్పటి వరకు 284 మందిని రక్షించారు.
విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గండి గుండం దగ్గర గోడౌన్లో మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇరాక్లోని ఆల్కుట్ షాపింగ్మాల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 50 మంది మృతి చెందగా.. వారిలో ఎక్కువ మంది పిల్లలే. ఐదంతస్థుల మాల్లో జరిగిన ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. 48 గంటల్లో దర్యాప్తు వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. భవనం, మాల్ యజమానిపై కేసులు నమోదయ్యాయి.
హైదరాబాద్లోని బాలానగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. డ్యూరో డైన్ ఇండస్ట్రీలో దట్టమైన నల్లటి పొగ, మంటలతో ఆ ప్రాంతమంతా చికటిగా మారింది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి 5 పైర్ ఇంజిన్లతో చేరుకుంది. అనంతరం మంటలను అదుపు చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంది.
చెన్నై శివారు తిరువళ్లూరు సమీపంలో గూడ్స్ రైలులో అగ్నిప్రమాదం జరిగింది. ఇంధనం లోడుతో వెళ్తున్న రైలులో మంటలు చెలరేగి ఐదు బోగీలకు వ్యాపించాయి. ఈ ఘటనతో చెన్నై సెంట్రల్ నుండి రైలు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షాన్ పేపర్స్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. దట్టమైన పోగలు, పెద్ద ఎత్తున అగ్ని జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. వెంటనే అప్రమత్తమైన కార్మికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
తమిళనాడు విరుదునగర్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. అనేక మంది గాయపడ్డారు. శివకాశి-సత్తూరు రోడ్డు పక్కన ఉన్న గోకుల్స్ బాణసంచా దుకాణంలో ఈ పేలుడు సంభవించింది.
ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విశాల్ మెగా మార్ట్ మాల్ లో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదం సమయంలో కుమార్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ (25) లిఫ్ట్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. అతడు పీజీలో ఉంటూ సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు.