BIG BREAKING : కామారెడ్డిజిల్లాలో మార్వాడీ షాప్కి నిప్పు
కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక మార్వాడీ షాపుకు నిప్పంటుకుంది. సదాశివనగర్లో ఉన్న మహాలక్ష్మి జ్యువెలర్లో మంటలు చెలరేగాయి. షాపులో వుడ్ వర్క్ జరుగుతున్న సమయంలో నిప్పంటుకుంది. మార్వాడీ గో బ్యాక్ నేపథ్యంలోఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.