Encounter : జార్ఖండ్లో మరో ఎన్కౌంటర్.. దళ కమాండర్ మృతి
జార్ఖండ్లో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు దళ కమాండర్ తులసి భూనియన్ మృతిచెందారు. ఈ క్రమంలో నితేశ్ యాదవ్ అనే మావోయిస్టు గాయపడ్డారని, అతనిపై రూ.15 లక్ష రివార్డు ఉందని అధికారులు చెప్పారు.