BIG BREAKING: నేడే ఈడీ విచారణకు మహేశ్ బాబు
సాయి సూర్య, సురానా ప్రాజెక్ట్ కేసులో ఈడీ నేడు ప్రిన్స్ మహేశ్ బాబును విచారించనుంది. బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ కంపెనీలో పెట్టుబడులు పెట్టే విధంగా ప్రజలను ప్రభావితం చేశారు. ఈ ఆరోపణలపై ఈడీ నోటీసులు పంపిన విషయం తెలిసిందే.