ED notices: బెట్టింగ్ యాప్‌ కేసులో గూగుల్‌, మెటాకు ఈడీ నోటీసులు

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లకు సంబంధించిన కేసుల విచారణ ED వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే టెక్‌ దిగ్గజాలైన గూగుల్‌, మెటాకు దర్యాప్తు సంస్థ శనివారం నోటీసులు జారీ చేసింది. జులై 21న ఈ కంపెనీ ప్రతినిధులు విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది.

New Update
ED notices

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లకు సంబంధించిన కేసుల విచారణ ED వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే టెక్‌ దిగ్గజాలైన గూగుల్‌, మెటాకు దర్యాప్తు సంస్థ శనివారం నోటీసులు జారీ చేసింది. జులై 21న ఈ కంపెనీ ప్రతినిధులు విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది. ఇప్పటికే పలు బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్ చేసినందుకు కొందరు సెలబ్రెటీలపై కేసులు నమోదు చేశారు.

మనీలాండరింగ్, హవాలా లావాదేవీలు ఇతర ఆర్థిక నేరాలకు సంబంధించి దర్యాప్తులో ఉన్న బెట్టింగ్ యాప్‌లను ఈ 2 టెక్ దిగ్గజాలు ప్రమోట్ చేస్తున్నాయని ఈడీ ఆరోపించింది. ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించిన ప్రకటనలు, వెబ్‌సైట్‌లకు గూగుల్ తోపాటు మెటా ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు