Capital Dome: ఢిల్లీకి రక్షణ కవచంగా క్యాపిటల్ డోమ్ .. శత్రు దేశాలకు ఇక చుక్కలే
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీకి అత్యాధునిక రక్షణ వలయాన్ని ఏర్పాటుచేయనుంది. 'క్యాపిటల్ డోమ్' అనే బహుళ పొర వైమానిక రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది.
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీకి అత్యాధునిక రక్షణ వలయాన్ని ఏర్పాటుచేయనుంది. 'క్యాపిటల్ డోమ్' అనే బహుళ పొర వైమానిక రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది.
DRDO అభివృద్ధి చేస్తున్న హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ (HGV) క్షిపణి 'ధ్వని' త్వరలో భారత సైనిక దళాల అమ్ములపొదిలో చేరనుంది. ఈ క్షిపణి సాధారణ ధ్వని ప్రయాణించే వేగం కంటే ఐదు రెట్లు అధిక వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
భారత రక్షణశాఖ మరో పురోగతి సాధించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఇంటర్మీడియట్ రేంజ్ అగ్నిప్రైమ్ మిసైల్ను సక్సెస్ఫుల్గా ప్రయోగించింది. ఈ క్షిపణిని రైలు నుంచే ప్రయోగించడం మరో విశేషం.
DRDO దేశీయంగా అభివృద్ధి చేసిన 'ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్' టెస్ట్ ఒడిషా తీరం నుంచి విజయవంతంగా నిర్వహించింది. ఆగస్టు 23, 2025న మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఈ పరీక్షలు జరిగినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన X అకౌంట్లో తెలిపారు.
రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాలో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) గెస్ట్హౌస్లో కాంట్రాక్ట్ మేనేజర్గా పనిచేస్తున్న మహేంద్ర ప్రసాద్ (32) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
DRDO స్వతహాగా రూపొందించిన కావేరీ ఇంజిన్ ఇన్ ఫ్లైట్ టెస్టింగ్కు అనుమతి పొందింది. అయితే స్వదేశంలో ఈ టెస్ట్ చేయడానికి వసతులు లేకపోవడంతో రష్యాలో టెస్ట్ చేయనున్నారు. ఈ ఇంజిన్ విజయవంతమైతే.. విమానాలు రాడార్లు సైతం గుర్తించలేని స్పీడ్తో దూసుకెళ్లగలవు.
భారత్ దగ్గర ఇప్పటికే శక్తివంతమై ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరో ఆయుధాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇండియా పినాక ఎంకే 3 అనే పవర్ ఫుల్ రాకెట్ ను లాంఛ్ చేయనుంది. దీనిని తొందరలోనే డీఆర్డీవో పరీక్షించనుంది.
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల్లో హైదరాబాద్ DRDOలో స్క్రామ్జెట్ ఇంజన్ పరీక్ష విజయవంతమైంది. దీంతో నెక్స్ట్ జనరేషన్ హైపర్ సోనిక్ మిసైల్స్ తయారీకి లైన్ క్లియర్ అయ్యింది. స్క్రామ్ జెట్కు సుదూర లక్ష్యాలను సులభంగా ఛేదించే సామర్థ్యం ఉంది.