BIG BREAKING: ఎమ్మెల్యే కన్నుమూత!
తమిళనాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డీఎంకేకు చెందిన సెంతమంగళం నియోజకవర్గ ఎమ్మెల్యే కె. పొన్నుసామి తుదిశ్వాస విడిచారు. 74 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు.
తమిళనాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డీఎంకేకు చెందిన సెంతమంగళం నియోజకవర్గ ఎమ్మెల్యే కె. పొన్నుసామి తుదిశ్వాస విడిచారు. 74 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు.
తమిళనాడులో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. డీఎంకే, టీవీకే పార్టీల మధ్య డైలాగ్ వార్ కాకా రేపుతోంది. అంకుల్, బ్రో అంటూ రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు వ్యంగ్యాస్త్రాలతో పోస్టర్లు వేసుకుంటున్నాయి. సీఎం స్టాలిన్ను విజయ్ అంకుల్ అనడంతో వివాదం చెలరేగింది.
కమల్ హాసన్కు మద్దతుగా డీఎంకే నేత కేఎన్ నెహ్రూ నిలిచారు. కమల్ హాసన్ చెప్పిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. తెలుగు, మలయాళంతో పాటు అన్ని భాషలు కూడా తమిళ్ భాష నుంచే పుట్టాయని వ్యాఖ్యానించారు.
ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్హాసన్ రాజ్యసభకు వెళ్లడం ఖాయమైంది. తమిళనాడు నుంచి ఆయనకు ఈ పదవి దక్కనుంది. కమల్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ డీఎంకే అధికారిక ప్రకటన చేసింది. డీఎంకే, ఎన్ఎంఎం ల ఒప్పందం ప్రకారం కమల్ పెద్దల సభకు వెళ్లనున్నారు.
ED తన అన్నీ హద్దులను మీరుతుందని సుప్రీంకోర్టు ఆగ్రహంచింది. తమిళనాడులో మద్యం అమ్మకాల్లో అవకతవకలు జరిగాయని టాస్మాక్ ఆఫీస్, అధికారుల ఇళ్లపై తనిఖీలు చేపట్టింది. సోదాలు ఆపాలని తమిళనాడు సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీంతో కోర్టు ఈడీకి చురకలు వేసింది.
రూ.1000 కోట్లకు పైగా ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న తమిళనాడు లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. ఈడీ తన లిమిట్స్ దాటిందన్న సుప్రీం ఈడీ విచారణపై స్టే విధించింది.
డీఎంకే నేత లైంగిక వేధింపుల ఇష్యూలో జాతీయ మహిళా కమిషన్ జోక్యం చేసుకుంది. భార్య ఫిర్యాదుతో సుమోటోగా కేసు నమోదు చేసింది. మూడు రోజుల్లోగా యాక్షన్ రిపోర్ట్, ఎఫ్ఐఆర్ కాపీని సమర్పించాలని తమిళనాడు పోలీసులను కోరింది.
ఢిల్లీ తరహాలోనే తమిళనాడులో లిక్కర్ స్కాం జరిగినట్లు ఈడీ ఆరోపించింది. ఇక్కడ రూ.వెయ్యి కోట్లు గుర్తు తెలియని వ్యక్తులకు చేరినట్లుగా ఈడీ గుర్తించింది. ఈ మేరకు తమిళనాడులో మద్యం సరఫరాదారులు, దుకాణాదారులు, ఇతరుల ఇళ్లు,కార్యాలయాల్లో సోదాలు చే'సింది.