ఈడీకి సుప్రీం కోర్టు చురకలు.. ‘హద్దులు దాటుతోంది’
ED తన అన్నీ హద్దులను మీరుతుందని సుప్రీంకోర్టు ఆగ్రహంచింది. తమిళనాడులో మద్యం అమ్మకాల్లో అవకతవకలు జరిగాయని టాస్మాక్ ఆఫీస్, అధికారుల ఇళ్లపై తనిఖీలు చేపట్టింది. సోదాలు ఆపాలని తమిళనాడు సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీంతో కోర్టు ఈడీకి చురకలు వేసింది.