BREAKING: దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టుల్లో DGCA తనిఖీలు
డీజీసీఏ రెండు బృందాలుగా ఢిల్లీ, ముంబయి సహా పలు ప్రధాన విమానాశ్రయాల్లో బుధవారం రాత్రుళ్లు, గురువారం తెల్లవారుజామున తనిఖీలు చేపట్టాయి. తనిఖీల్లో అనేక నిర్వహణ లోపాలు గుర్తించినట్లు డీజీసీఏ పేర్కొంది. విమానాల్లో లోపాలు, రన్వేపై సెంటర్లైన్ మార్కింగ్ లేవట.