Delhi AIIMS: మంకీపాక్స్ పై అప్రమత్తంగా ఉండాల్సిందే.. ఢిల్లీ ఎయిమ్స్ కీలక మార్గదర్శకాలు!
ప్రపంచ దేశాల్లో ఎంపాక్స్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో WHO ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఎంపాక్స్ అనుమానిత లేదా నిర్ధారణ కేసుల కోసం ఢిల్లీలోని మూడు ఆసుపత్రుల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.