Delhi: గ్యాంగ్స్టర్లకు రాజధానిగా ఢిల్లీ.. సీఎం అతిశీ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ సీఎం అతిశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్యాంగ్స్టర్లకు ఈ ప్రాంతం రాజధానిగా మారిందంటూ ధ్వజమెత్తారు. ఇటీవలే హత్యకు గురైన యువకిడి కుటుంబాన్ని తాజాగా ఆమె పరామర్శించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై ఆమె విరుచుకుపడ్డారు.