Delhi: వెనక్కి తగ్గిన బీజేపీ సర్కార్.. మోసపోయాం అంటున్న కార్ల యజమానులు
ఢిల్లీలో కొత్త వాహన పాలసీ భయంతో చాలామంది కార్ల యజమానులు చౌకగా తమ వాహనాలు అమ్మేశారు. కానీ ఢిల్లీ సర్కార్ ఈ పాలసీని అమలుచేయలేదు. ఈ నిర్ణయం ముందే తీసుకొని ఉంటే తాము తక్కువ రేట్లకు అమ్ముకునేవాళ్లం కాదని యజమానులు బాధపడుతున్నారు.