Private School Fees: ప్రైవేట్ స్కూల్స్లో ఫీజుల దోపిడీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం
ఢిల్లీ ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలో ఫీజులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఢిల్లీ పాఠశాలలో ఫీజులు ఎంతవరకు ఉండాలనే దానిపై విధివిధానాలను ఖరారు చేసింది.
ఢిల్లీ ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలో ఫీజులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఢిల్లీ పాఠశాలలో ఫీజులు ఎంతవరకు ఉండాలనే దానిపై విధివిధానాలను ఖరారు చేసింది.
ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశ భద్రతపై క్యాబినెట్ కమిటీ ఏడు రోజుల్లో రెండవసారి సమావేశం కావడం విశేషం.
ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ పౌరుల వివరాలు ఇంటెలిజెన్స్ విభాగం స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు అప్పగించింది. మొత్తం 5వేల మంది పాకిస్తానీలు ఢిల్లీలో నివసిస్తున్నారని.. వారిని వెంటనే పాకిస్తాన్ పంపించే ఏర్పాట్లు చేయాలని పోలీసులను ఆదేశించారు.
గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్న తన ఇద్దరు పిల్లలకు ఆపరేషన్ వరకు సమయం ఇవ్వాలని ఓ పాకిస్థానీ ఇండియా ప్రభుత్వాన్ని కోరాడు. మెరుగైన వైద్యం కోసం ఇండియాకి వచ్చామని.. మధ్యలోనే వెళ్లిపోమంటున్నారని ఆవేదన చెందాడు. చికిత్సకు ఇప్పటికే రూ.కోటి ఖర్చు అయ్యిందన్నారు.
సీఎం ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ విమానాశ్రయంపై అసహనం వ్యక్తం చేశారు. ఇండిగో విమానంలో ప్రయాణించగా దాన్ని జైపూర్కు మళ్లించారు. మళ్లీ ఎప్పుడు బయలు దేరుతుందనే విషయాన్ని అధికారులు తెలపలేదని గౌరవంగా మాట్లాడే పరిస్థితుల్లో లేమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీలోని ముస్తఫాబాద్లో బిల్డింగ్ కూలిపోయిన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. ముగ్గురు పిల్లలతో సహా 11 మంది మరణించారు. మరో 11 మంది గాయపడ్డారు. మృతుల్లో భవన యజమాని తెహసీన్(60)తో పాటు అతని కుటుంబానికి చెందిన మరో ఆరుగురు ఉన్నారు.
ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. సొంతగడ్డపై గుజరాత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఢిల్లీ నిర్దేశించిన 203 లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో ఛేదించింది. గుజరాత్ బ్యాటర్ జోస్ బట్లర్ 97 నాటౌట్గా నిలిచాడు. ఢిల్లీకి ఇది రెండో ఓటమి.
ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ కుమార్తె పెళ్ళి చాలా ఘనంగా జరిగింది. ఆయన కూతురు హర్షిత వివాహం తన స్నేహితుడు సంభవ్ జైన్ తో నిన్న రాత్రి వివాహం అయింది. ఇందులో కేజ్రీవాల్ ఆయన భార్య పుష్ప 2 సాంగ్ కు డాన్స్ చేశారు.
ఈశాన్య ఢిల్లీలోని ముస్తఫాబాద్లో శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోవడంతో నలుగురు మరణించారు. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. దాదాపుగా పదిమందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు.