Delhi Robbery: పట్టపగలు నడిరోడ్డుపై దోపిడీ.. దేశ రాజధానిలో రూ.కోటి నగలు చోరీ
దేశ రాజధాని ఢిల్లీలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. నగలు ధరించి ఎవరైనా కనపడితే చాలు నిలువుదోపిడీ చేస్తున్నారు. ఈ తరహా ఘటనలు ఇటీవలకాలంలో రాజధాని నగరంలో రెట్టింపు అవుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది.