BIG BREAKING: ఢిల్లీలో మరోసారి భారీ శబ్ధంతో పేలుడు!
దేశ రాజధాని ఢిల్లీలో మరో పేలుడు సంభించింది. రాడిసన్ సమీపంలో భారీ శబ్ధంతో బ్లాస్ట్ జరిగింది. గతకొన్ని రోజులు క్రితమే ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బ్లాస్ట్లో 12 మంది చనిపోయారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరో పేలుడు సంభించింది. రాడిసన్ సమీపంలో భారీ శబ్ధంతో బ్లాస్ట్ జరిగింది. గతకొన్ని రోజులు క్రితమే ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బ్లాస్ట్లో 12 మంది చనిపోయారు.
ఢిల్లీ మళ్ళీ ఎయిర్ పొల్యూషన్ కోరల్లో చిక్కుకుపోయింది. అక్కడ గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. దీంతో దేశ రాజధానిలో మళ్ళీ కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే రూ. 20వేలు వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు దాడి దేశాన్ని ఉలిక్కపడేలా చేసింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బాంబు దాడి ఘటనను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించింది.
ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన బాంబు దాడిలో 12 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. మరో 20 మంది గాయాలపాలయ్యారు. అయితే ఈ పేలుడు ఘటనకు 3 గంటల ముందు Reddit లో ఓ విద్యార్థి చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన బాంబు బ్లాస్ట్లో 12 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు.
ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన బాంబు బ్లాస్ట్లో 12 మంది మృతి చెందడంతొ హైఅలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలోనే DMRC వాలెట్ లైన్లోని స్టేషన్, లాల్ క్విలా, ఎర్రకోట మెట్రో స్టేషన్లను పూర్తిగా మూసివేసింది. తదుపరి నోటీసు వచ్చే వరకు ఓపెన్ చేయకూడదని తెలిపింది.