బీసీసీఐ బిగ్ ప్లాన్.. గ్రాండ్ గా ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ.. వచ్చే సెలబ్రిటీలు వీళ్లే!
ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 22న ప్రారంభం కానుంది. ఈడెన్ గార్డెన్స్లో గ్రాండ్ ఓపెనింగ్ వేడుకతో మెగా సీజన్ ప్రారంభం కానుంది. ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ నటి దిశా పటానీ, స్టా్ర్ సింగర్ శ్రేయ ఘోషల్, పంజాబీ సంచలనం కరణ్ ఆజ్లా ప్రదర్శనలు ఇవ్వనున్నారు.