Koneru Konappa : సీఎం రేవంత్ రెడ్డికి భారీ షాక్.. కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే గుడ్బై
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై చెప్పారు. సిర్పూర్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన కోనేరు కోనప్ప గత ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో చేరారు. తాజాగా కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
BIG BREAKING: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ
కాంగ్రెస్ ముఖ్యనేత సోనియా గాంధీ అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఎందుకు చేరారు అన్నది కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
KTR Comments: జూపల్లి పదవి ఊస్ట్...కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్ వేశారు. ఓ మీడియా సమావేశంలో జూపల్లి మాట్లాడుతూ సీఎం కేటీఆర్ అని పొరపాటున వ్యాఖ్యానించారు.దీనిపై కేటీఆర్ స్పందిస్తూ త్వరలోనే జూపల్లిని క్యాబినెట్ నుంచి తొలగిస్తారన్నారు.
BJP: ఇండియాలో రిచెస్ట్ పార్టీగా బీజేపీ.. 75% కమలం ఖాతాలోకే
2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆరు జాతీయ పార్టీలకు వివిధ మార్గాల ద్వారా రూ. 5 వేల 820 కోట్ల ఆదాయం సమకూరిందని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) వెల్లడించింది. ఇందులో 74.56 శాతం అత్యధిక వాటా (రూ.4,340.47 కోట్లు) బీజేపీకి చేరిందని తెలిపింది.
సీఎం సీటుపై మధు యష్కీ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం సీటుపై మధు యాష్కి గౌడ్ ఆదివారం చిట్ చాట్లో మాట్లాడారు. సీఎం పదవికి రేవంత్ రెడ్డి సమర్థుడని చెప్పారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే బీసీ నాయకుల అవసరం ఉందని చెప్పారు. రాహుల్ గాంధీ కులంపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
Sam Pitroda: 'చైనాను శత్రువులా చూడొద్దు'.. శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్
చైనాను భారత్ శత్రు దేశంగా చూడొద్దని శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది.చైనా విషయంలో పిట్రోడా చేసిన వ్యాఖ్యలు పార్టీ అభిప్రాయం కాదని తెలిపింది. ఆ మాటలు కాంగ్రెస్ వైఖరిని ప్రతిబింబించడం లేదని స్పష్టం చేసింది.
GHMC : జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు.. ఆ రెండు పార్టీలు దూరం?
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అనుకున్నట్లే కాంగ్రెస్ వశం కానున్నాయి. గత పదేళ్లుగా బీఆర్ఎస్తో కలిసి పనిచేసిన ఎంఐఎం తాజాగా కాంగ్రెస్తో చేతులు కలిపింది. దీంతో ఆ రెండు పార్టీలు ఏకగ్రీవంగా స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకోనున్నాయి.
Sam Pitroda: 'చైనాను శుత్రువులా చూడటం ఆపండి'.. శామ్ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఓవర్సీస్ నేత శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్.. చైనాను శత్రువులా చూడొద్దని వ్యాఖ్యానించారు. ఆ దేశాన్ని గుర్తించి, గౌరవించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇకనుంచైనా భారత్ తన తీరు మార్చుకోవాలన్నారు.
/rtv/media/media_files/2025/02/22/xnONywJZ1IKvrzQbcTxd.jpg)
/rtv/media/media_files/2025/02/21/gIhOQtNWWkSkxXsUmqrs.webp)
/rtv/media/media_files/2024/12/26/j8VHNSCHZ5Dx2GpEz7Dd.jpg)
/rtv/media/media_files/2025/02/18/KqTJEBx1iF66F9fn3j3b.jpg)
/rtv/media/media_files/2025/02/18/cJbtAeNn26ilHa9emHTW.jpg)
/rtv/media/media_files/2025/02/17/1HOxlTqD55BkT8RKWJAs.jpg)
/rtv/media/media_files/2025/02/17/XLvvuJzJfuN7HvFl61Wu.jpg)
/rtv/media/media_files/2025/02/11/RkZGe27EMxPyeD9dKwWF.webp)
/rtv/media/media_files/2025/02/17/w6sHbWIufJkeYBVXmndx.jpg)