Meenakshi Natarajan: తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్గా మీనాక్షి నటరాజన్.. నేపథ్యం ఇదే!
కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్గా మీనాక్షి నటరాజన్ను నియమించింది. దీపా దాస్ మున్షీ స్థానంలో ఆమెను నియామకమయ్యారు. మీనాక్షి మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని బిర్లాగ్రామ్ నాగ్డాలో జన్మించారు. ఈమె 2009 -2014 మాండ్సౌర్ MPగా ఉన్నారు.
BIG News: మంత్రి పదవులిస్తే విలీనానికి సై.. తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం!
తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు జరగబోతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకునేందుకు సీఎం రేవంత్ రంగం సిద్ధం చేశారట. అయితే పార్టీ మారే వారంతా మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. ఢిల్లీ పెద్దలతో మంతనాలు నడుస్తున్నాయట.
BIG UPDATE On Indiramma Houses | త్వరలో 71వేల ఇందిరమ్మ ఇళ్ళు | CM Revanth Reddy | Congress | RTV
Kangana Ranaut: కంగనా రనౌత్కు అభినందనలు చెప్పిన కాంగ్రెస్.. ఎందుకంటే ?
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ హిమాచల్ప్రదేశ్ కేఫ్ను ప్రారంభించింది. ఆమెకు అభినందనలు చెబుతూ కాంగ్రెస్ ఎక్స్లో పోస్టు చేసింది. ఇది వైరల్ అవ్వడంతో నెటిజన్లు కాంగ్రెస్పై విమర్శలు గుప్పిస్తున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Mood Of The Nation: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపికి 343 సీట్లు..మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే
వెంటనే ఏ హంగామా లేకుండా ఎన్నికలు జరిపినా దేశంలో బీజేపీకి అత్యధికంగా 343 సీట్లు వస్తాయని చెబుతోంది మూడ్ ఆఫ్ నేషన్ సర్వే. 2024లో 232 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ కు మాత్రం 188 సీట్లకు పడిపోతుందని తెలిపింది.
GHMC : జీహెచ్ఎంసీలో కొత్త రాజకీయం..బీఆర్ఎస్ తో కలిసి బీజేపీ...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలి పదవికాలం నాలుగేళ్లు పూర్తయింది. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ మీద అవిశ్వాస తీర్మానం తెరమీదకు వచ్చింది. దీంతో జీహెచ్ఎంసీ రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్ పెట్టే అవిశ్వాసానికి బీజేపీ మద్దతివ్వనుంది.
Telangana Jana Samithi : కాంగ్రెస్ లో విలీనం దిశగా తెలంగాణ జనసమితి.. కోదండరాం ఏమన్నారంటే...
తెలంగాణలో మరో రాజకీయ సంచలనానికి తెరలేసింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొ. కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి కాంగ్రెస్ లో విలీనం కావడానికి రంగం సిద్ధమైంది. మెజారిటీ టీజేఎస్ నాయకులు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని కోరుతున్నారు.
Delhi Elections: కాంగ్రెస్ వల్లనే ఆప్ ఓడిపోయింది..నిజమని నిరూపిస్తున్న లెక్కలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. నాలుగో సారి అధికారం వస్తామనుకున్న ఆప్ కలలు అన్నీ కల్లలు అయిపోయాయి. దీనికి మేజర్ కారణం కాంగ్రెస్. తాను ఘోరంగా ఓడిపోవడమే కాకుండా...ఆప్ ను కూడా కష్టాల్లోకి నెట్టేసింది.
/rtv/media/media_files/2025/02/14/IUIKjUxyRINfe025bNm9.jpg)
/rtv/media/media_files/2025/02/14/zy7ETopP0kM4AsLoh5x0.jpg)
/rtv/media/media_files/2025/02/13/bVhLif4b1fYTs9fM9TkY.jpg)
/rtv/media/media_files/2025/02/08/OMfcibOY3yqozmIJP3Dk.jpg)
/rtv/media/media_files/2025/02/11/RkZGe27EMxPyeD9dKwWF.webp)
/rtv/media/media_files/2025/02/09/tscQO2UWyqnIpSpRM1KU.webp)
/rtv/media/media_files/2025/02/09/zD7PjhAeaOLPMr7FFhpD.jpg)