Bihar: హోదా లేదా ఆర్థిక ప్యాకేజీ పై నితీశ్ తీర్మానం!
బీహార్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని ఐక్య జనతాదళ్ పార్టీ తీర్మానం చేసింది.ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్రమంత్రులు, ఐక్య జనతాదళ్ నేతలు సహా పార్టీ ఎంపీలందరూ హాజరయ్యారు.