BIG BREAKING : సీఎం స్టాలిన్, త్రిష ఇంటికి బాంబు బెదిరింపు
చెన్నైలో తీవ్ర గందరగోళం మొదలైంది. సీఎం ఎంకే స్టాలిన్ నివాసం, నటి త్రిష ఇల్లు, తమిళనాడు గవర్నర్ బంగ్లా, బీజేపీ ఆఫీసులను లక్ష్యంగా చేసుకుని ఒకేసారి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.
చెన్నైలో తీవ్ర గందరగోళం మొదలైంది. సీఎం ఎంకే స్టాలిన్ నివాసం, నటి త్రిష ఇల్లు, తమిళనాడు గవర్నర్ బంగ్లా, బీజేపీ ఆఫీసులను లక్ష్యంగా చేసుకుని ఒకేసారి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.
చెన్నైలోని ఎన్నూర్ పవర్ ప్లాంట్లో ప్రమాదం జరిగింది. పవర్ ప్లాంట్లో కట్టడం కూలి పై కూలీలు పై నుంచి కింద పడ్డారు. అ ప్రమాదంలో 9మంది కార్మికులు మృతి చెందారు. 15 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
చెన్నైలో గత కొంతకాలంగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీల కార్యాలయాలు, రాజకీయ పార్టీ నాయకులకు అగంతకుల నుంచి బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. చెన్నై కేంద్రంగా పని చేస్తున్న పలు దేశాలకు చెందిన ఎంబసీలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.
తమిళనాడు ప్రభుత్వం TVK పార్టీ అధినేత విజయ్ ఇంటికి భారీగా భద్రత పెంచింది. కరూర్ సభలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రజలు కోపంతో ఉన్నారు. ఏ క్షణమైనా విజయ్ నివాసం వద్ద ఆందోళనకు దిగవచ్చని ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.
ఏపీ మద్యంకుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కుంభకోణం పై ప్రభుత్వం నియమించిన సిట్ దూకుడు పెంచింది. తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరుడైన వైఎస్ అనిల్రెడ్డి కి సంబంధించిన కంపెనీలు, నివాసాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించడం కలకలం రేపింది.
తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఓ లారీ డ్రైవర్ ఏకంగా 151 మేకలను బలిచ్చాడు. దీనికి కారణం తన మొక్కుతీరడమే. తంగరాజ్అనే లారీ డ్రైవర్ గతంలో అనారోగ్యానికి గురయ్యాడు. ముత్తు మారియమ్మన్ ఆలయంలో మొక్కుతో కుదుటపడడంతో 151 మేకలను బలిచ్చి అందరికీ విందు ఇచ్చాడు.
40 ఏళ్ల వయసులో కూడా చెక్కు చెదరని అందంతో దూసుకుపోతుంది హీరోయిన్ త్రిష. స్టార్ హీరోయిన్ల సరసన నటిస్తూనే లేడి ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది.
చెన్నైలోని సవితా మెడికల్ కాలేజీలో కార్డియాక్ సర్జన్గా పనిచేస్తున్న డాక్టర్ గ్రాడ్లిన్ రాయ్(39) డ్యూటీలో గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆయన తోటి డాక్టర్లు రాయ్ను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది.
దివంగత సినీ తార, అతిలోక సుందరి శ్రీదేవికి చెందిన చెన్నైలోని ఆస్తి వివాదంలో చిక్కుకుంది. చెన్నైలోని ఆమె ఆస్తిపై ముగ్గురు వ్యక్తులు అక్రమంగా యాజమాన్య హక్కులు కోరుతున్నారంటూ ఆమె భర్త ప్రముఖ నిర్మాత బోనీకపూర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.