CM Revanth: చెన్నైకు చేరిన సీఎం రేవంత్ రెడ్డి..రేపు డీలిమిటేషన్ సదస్సులో...
తమిళనాడు ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెన్నైకు చేరుకున్నారు. పునర్విభజనతో నష్టపోనున్న రాష్ట్రాల గళాన్ని వినిపించనున్నారు. రేపు ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో చెన్నైలోని గిండీలో గల ఐటీసీ చోళ హోటల్లో డీలిమిటేషన్ సదస్సు ప్రారంభం కానుంది.