Flight Accident: తండ్రి కోసం ఉద్యోగాన్ని వదిలేయాలనుకున్నాడు...కానీ ఏకంగా ప్రాణాలే..
నిన్న జరిగిన అహ్మదాబాద్ లో జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ లో ఇద్దరు పైలెట్లతో పాటూ మరో 241 మంది చనిపోయారు. మరణించిన పైలెట్లలో కెప్టెన్ సుమిత్ సభర్వాల్ తన 90 ఏళ్ళ తండ్రిని చూసుకోవడానికి ఉద్యోగాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.