Gastrointestinal cancer: ఈ సంవత్సరాల్లో పుట్టిన వారికి క్యాన్సర్.. భారత్లోనే ప్రమాదం ఎక్కువ
2008 నుంచి 2017 మధ్య పుట్టిన వారికి ఏదో ఒక సమయంలో జీర్ణకోశ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. సుమారు 1.5 కోట్ల మందికి తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ క్యాన్సర్ బారిన పడతారట. ఈ జాబితాలో చైనా, భారత్ వరుస స్థానాల్లో ఉన్నాయి.