లోయలో పడిన బస్సు..18 మంది మృతి..వారిలో ఆరుగురు భారతీయులు!
మెక్సికో నగరంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
మెక్సికో నగరంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
శనివారం వేకువ జామున 3 గంటల ప్రాంతంలో ముంబై- నాగపూర్ హైవే పై రెండు ట్రావెల్ బస్సులు ఒకదానినొకటి ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 6 గురు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.