Bus Accident: షాకింగ్ వీడియో.. బస్టాండ్‌లో ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బస్సు - స్పాట్‌లో ముగ్గురు

కేరళలోని త్రిషూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చోవూర్‌ వద్ద బస్టాండ్‌లో వేచి చూస్తున్న ప్రయాణికుల పైకి ఓ ప్రైవేట్‌ బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

New Update
Bus Accidentkerala private bus runs over womens viral video

kerala private bus runs over womens viral video

కేరళలోని త్రిషూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చోవూర్‌ వద్ద బస్టాండ్‌లో వేచి చూస్తున్న ప్రయాణికుల పైకి ఓ ప్రైవేట్‌ బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన జరిగిన క్షణాల్లోనే బస్సు డ్రైవర్‌ అక్కడ నుంచి పరారయ్యాడు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Kerala Bus Accident

Advertisment
Advertisment
తాజా కథనాలు