Maoist: కర్రీగుట్టపై కాలుపెడితే ఖతమే.. పోలీసులకు మావోయిస్టుల వార్నింగ్!
వరుస ఎన్కౌంటర్లతో నష్టపోతున్న మావోయిస్టులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ములుగు జిల్లాలోని కర్రీగుట్ట చుట్టూ బాంబులు పెట్టమంటూ లేఖ విడుదల చేశారు. ఆపరేషన్ కగార్ నుంచి రక్షణ కోసమే ఇలా చేశామని, వేటకోసం ప్రజలు ఆ పరిసరాల్లోకి రావొద్దని లేఖలో పేర్కొన్నారు.