తిరుపతిలో హోటల్స్ కు బాంబు బెదిరింపులు | Bomb Threats | RTV
Hotels in Tirupathi get Bomb Threats and Sources say that these threats are from Tamil Nadu Terrorists who are in support of Jaffer Sadiq who has been sentenced for Death.
Hotels in Tirupathi get Bomb Threats and Sources say that these threats are from Tamil Nadu Terrorists who are in support of Jaffer Sadiq who has been sentenced for Death.
ఢిల్లీలోని రోహిణి సీఆర్పీఎఫ్ స్కూల్ దగ్గర జరిగిన బాంబ్ పేలుడుపై ఎన్ఐఏ కీలక విషయాలు బయటపెట్టింది. ఆ ప్రాంతం మొత్తం షాక్ వేవ్స్ కలిగేలా పేలుళ్లు జరిపినట్లు తెలిపింది. అయితే ఈ ఘటనలో ఉగ్రకుట్ర ఉందని ఎన్ఐఏ భావిస్తోంది.
ఢిల్లీ రోహిణి ఏరియాలో బాంబు పేలుడు | Bomb Explosions in Rohini in New Delhi near CRPF and Monuments and constructions at surroundings slightly get damaged
అబూజ్మడ్ ఎన్కౌంటర్పై మావోయిస్టులు ప్రతీకారం తీర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. పోలీసులను హతమార్చేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగుప్ప అడవుల్లో బీరు సీసాల్లో ఐఈడీ మందుపాతరలను పాతిపెట్టారు. వాటిని గుర్తించి భద్రతాబలగాలు పేల్చేశాయి.
జమ్మూ – జోధ్పూర్ ఎక్స్ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దారి మధ్యలో ఉండగ ఈ ట్రైన్లో బాంబులు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేశారు. అయితే ఇది కేవలం బెదిరింపు మాత్రమే అని తర్వాత తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు విచారణ జరుపుతున్నారు.
తమిళనాడు రాజధాని చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో స్కూళ్ళకు వరుసగా బాంబు బెదిరింపులు వచ్చాయి. స్కూళ్ళకు ఈ మెయిల్స్ పంపించి బాంబులు పెట్టామని బెదిరించారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను రక్షించుకోవడానికి పరుగులు తీశారు.
ముంబై నుంచి లక్నో వెళ్తున్న విమానంలో బాంబు ఉందని ప్రయాణికుడు చెప్పడంతో కలకలం రేగింది. అప్రమత్తమైన సెక్యూరిటీ ఆ విమానాన్ని క్షణ్ణంగా తనిఖీ చేశారు. బాంబు లేదని నిర్థారించారు. బాంబు ఉందని బెదిరించిన ప్రయాణికుడిని పోలీసులు అరెస్టు చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ దగ్గర కలకలం రేగింది. భారీ పేలుడు శబ్ధం వినిపించడంతఓ అక్కడ కఒంతసేపు పాటూ గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్ లోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం హెచ్చరించింది.