Social Media Rules: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. సోషల్ మీడియా వాడాలంటే పర్మిషన్ ఉండాల్సిందే
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి బిహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వారు సోషల్ మీడియా వాడాలంటే ఉన్నతాధికారుల నుంచి పర్మిషన్ను తప్పనిసరి చేసింది.
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి బిహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వారు సోషల్ మీడియా వాడాలంటే ఉన్నతాధికారుల నుంచి పర్మిషన్ను తప్పనిసరి చేసింది.
ఒక పెళ్లిలో ఏర్పాటు చేసిన విందులో అతిథులకు రసగుల్ల వడ్డించారు. అయితే అవి.. కొందరికే అందాయి. మిగతా అతిథులకు విందులో రసగుల్లా దొరకలేదు. అంతే.. పెళ్లికి వచ్చిన అతిథులు రెచ్చిపోయారు. ఇష్టం వచ్చినట్లు కొట్టుకున్నారు. దీంతో పెళ్లి ఆగిపోయింది.
దేశవ్యాప్తంగా సమగ్రమైన, పారదర్శకమైన ఓటరు జాబితాలను రూపొందించాలనే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం (ECI) రెండో విడత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రక్రియపై కొన్ని రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
తల్లిపాలు కూడా ప్రమాదకరంగా మారే పరిస్థితులు తలెత్తుతున్నాయి. బీహార్లో ఇటీవల శాస్త్రవేత్తలు తల్లిపాలపై ఓ పరిశోధన చేశారు. ఆ పాలలో రేడియో యాక్టివ్ మెటిరియల్ యురేనియం ఉన్నట్లు గుర్తించారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ చదవండి.
బీహార్ లో బీజేపీ, జేడీయే కలిసి సంయుక్తంగా ప్రభుత్వాన్ని స్థాపించాయి. పదోసారి నితీశ్ కుమార్ సీఎం అయ్యారు. కానీ ఇన్నేళ్ళుగా లేనిది ఇప్పుడు మాత్రం ఆయన కీలక హోంశాఖను వదులుకున్నారు. 20 ఏళ్ళ తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణమేంటి?
బీజేపీ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రేయాషి సింగ్ కు తొలిసారి మంత్రి పదవి దక్కింది. ఈమె షూటర్ నుండి రాజకీయ నాయకురాలిగా మారారు. ఈమె ఎవరో కాదు కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ కుమార్తె.
బిహార్ సీఎంగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఆయన చేత సీఎంగా ప్రమాణం చేయించారు. పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన ఈ వేడుకకు కేంద్ర హోంశాఖ మంత్రులు హాజరయ్యారు.
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రికార్డు స్థాయిలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ఇది పదోసారి. బుధవారం జరిగిన ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశంలో శాసనసభాపక్ష నేతగా ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
బిహార్లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పేలవ ప్రదర్శన తర్వాత కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఎన్నికల సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ 43 మంది నాయకులకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.