వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడిస్తా.. ప్రశాంత్ కిషోర్ వార్నింగ్
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడిస్తానని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శపథం చేశారు. తెలంగాణ ప్రజల కన్నా బీహార్ ప్రజల్ని తక్కువ చేసి రేవంత్ రెడ్డి అవమానించారని ప్రశాంత్ కిశోర్ ఓ ఇంటర్వ్యూలో మండిపడ్డారు.