PM Modi: నా తల్లిని అవమానించారు.. మోదీ ఆవేదన
RJD, కాంగ్రెస్ నేతలు నిర్వహించిన పలు సమావేశాల్లో, వేదికలపై చనిపోయిన తన తల్లిని దూషించారని ఆయన ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు అవమానం జరిగిందంటూ వాపోయారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
RJD, కాంగ్రెస్ నేతలు నిర్వహించిన పలు సమావేశాల్లో, వేదికలపై చనిపోయిన తన తల్లిని దూషించారని ఆయన ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు అవమానం జరిగిందంటూ వాపోయారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
బీహార్లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పెరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు నేపాల్ మీదుగా బిహార్లోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు సమాచారం అందించాయి.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ చోర్ యాత్ర పేరుతో బీహర్లో యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్రలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. బైక్ నడుపుతున్న రాహుల్ గాంధీకి ఎదురుగా వచ్చిన ఒక యవకుడు ఆకస్మాత్తుగా వచ్చి రాహుల్కు ముద్దు పెట్టాడు.
ఏ నేత అయినా 30 రోజులు జైల్లో ఉంటే పదవుల నుంచి తొలగించాలనే బిల్లును ప్రధాని మోదీ మరోసారి సమర్థించారు. బెంగాల్ ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ పై తీవ్రంగా మండిపడ్డారు.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఆధార్ను కూడా గుర్తింపు పత్రంగా అంగీకరించాలని ఈసీకి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఓటర్ల జాబితా నుంచి 65 లక్షల మందికి పైగా ఓటర్లను తొలగించడంపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు శుక్రవారం ఈ ఆదేశాలు జారీ చేసింది.
బిహార్లోని పతైయా బాబా అనే వ్యక్తి 106 ఏళ్ల వయసులోనూ కర్ర సాయం లేకుండానే నడుస్తున్నారు. అంతేకాదు అప్పుడప్పుడు పరిగెడుతూ కూడా అందరినీ ఆశ్చర్యపరుతున్నాడు.
బిహార్లోని సాసారం నగరంలో ఓటర్ అధికార్ యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓట్ల విషయంలో ఈసీ,బీజేపీతో కలిసి అవకతవకలకు పాల్పడుతున్న విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలిసిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేటి నుంచి బీహార్ లో ఓటర్ అధికార యాత్రను చేపట్టనున్నారు. ససారాం నుండి ఈ యాత్ర ప్రారంభం కానుంది. 16 రోజుల పాటు 25 జిల్లాల మీదుగా ఈ యాత్ర సాగనుంది.
హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది.ఐదేళ్ల బాలుడిపై ఓ మృగాడు లైంగికదాడికి పాల్పడి ఆ తర్వాత హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను షాకింగ్కు గురిచేసింది.