Thieves : పాపం దొంగలు.. రూ.80 వేలు ఎత్తుకెళ్తే, రూ.2 లక్షలు నష్టపోయారు!
భోపాల్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. చోరీ చేసిన సొమ్ముతో పారిపోతున్న దొంగలు రూ. 2 లక్షల విలువైన బైక్ను పోగొట్టుకున్నారు. ఈ ఘటన భోపాల్లోని అయోధ్య నగర్ ప్రాంతంలో జరిగింది.
భోపాల్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. చోరీ చేసిన సొమ్ముతో పారిపోతున్న దొంగలు రూ. 2 లక్షల విలువైన బైక్ను పోగొట్టుకున్నారు. ఈ ఘటన భోపాల్లోని అయోధ్య నగర్ ప్రాంతంలో జరిగింది.
మధ్యప్రదేశ్లో జరిగిన ఓ షాకింగ్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 18ఏళ్ల యువకుడు టీచర్ని ప్రేమించాడు. ఆమె ప్రేమ నిరాకరించి.. స్కూల్లో అతనిపై కంప్లైయింట్ ఇచ్చింది. ఆ కోపంతో విద్యార్థి ఉపాధ్యాయురాలిపై పెట్రోల్ దాడి చేశాడు.
వందేభారత్ రైలులో దారుణం చోటు చేసుకుంది. సీటు మారేందుకు నిరాకరించాడని ఒక వ్యక్తిని ఎమ్మెల్యే అనుచరులు చితకబాడడంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
భోపాల్లో హిందూ బాలికలపై అత్యాచారం చేసిన లవ్ జిహాద్ ప్రధాన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నిందితుడు ఫర్హాన్ ను ఆసుపత్రిలో చేర్చారు.
మధ్యప్రదేశ్ భోపాల్లో మద్యం మత్తులో యువతీ యువకులు రోడ్లపై హంగామా చేశారు. ఒకే బైక్పై ఇద్దరు యువకుల మధ్య కూర్చున్న యువతి మద్యం మత్తులో సీటుపై నిలబడి ఫ్లైయింగ్ కిస్లు ఇచ్చింది. వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
ఓ మహిళ తన భర్త కారు ప్రమాదంలో మరణించిన గంటకే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. భర్తతో కలిసి కారులో వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా, మహిళ ప్రాణాలతో బయటపడింది. ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆమె బిడ్డకు జన్మనిచ్చింది.
లోక్ సభ ఎన్నికల్లో భాగంగా భోపాల్కు చెందిన బీజేపీ నేత వినయ్ మెహర్ అత్యుత్సాహం చూపించాడు. మంగళవారం ఓటింగ్ సమయంలో పోలింగ్ బూత్లోకి తన మైనర్ కుమారుడిని తీసుకెళ్లి ఓటు వేయించాడు. అంతేకాదు దీనిని వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్లోని భోపాల్ జిల్లా ఎన్నికలు ఓటింగ్ శాతం పెంచేందుకు ఓ బంపర్ ఆఫర్ను ప్రకటించారు. ఓటు వేసి.. ల్యాప్టాప్లు, డైమండ్లు ఇస్తామని అంటున్నారు. వీటితో పాటు టీవీలు, ఫ్రీజ్లు, స్కూటర్లు, బైక్లు కూడా బహుమతులుగా ఇస్తామని చెబుతున్నారు.