Heavy security : క్యూ న్యూస్ పై దాడి..కవిత ఇంటి వద్ద భారీ బందోబస్తు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా క్యూన్యూస్ కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. తిరిగి కవిత ఇంటిపై మల్లన్న వర్గం దాడి చేస్తుందనే ప్రచారంతో కవిత ఇంటివద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.