Pakistan: పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి...22మంది మృతి
పాకిస్తాన్ లో నిన్న రాత్రి ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో 22 మంది మరణించారు. మరో 120 మందికి పైగా గాయపడ్డారు. బలోచ్ మద్దతుదారులు టార్గెట్ గా ఈ దాడి జరిగింది.
పాకిస్తాన్ లో నిన్న రాత్రి ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో 22 మంది మరణించారు. మరో 120 మందికి పైగా గాయపడ్డారు. బలోచ్ మద్దతుదారులు టార్గెట్ గా ఈ దాడి జరిగింది.
పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. మంగళవారం జరిగిన భయంకరమైన దాడిలో తొమ్మిది మంది పాకిస్తాన్ సైనికులు దుర్మరణం పాలయ్యారు. బలూచిస్తాన్లోని డెరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో అటాక్ జరిగింది.
పాకిస్తాన్ సైన్యం షాహీన్-3 క్షిపణిని పరీక్షించింది. కానీ ఆ టెస్ట్ ఫెయిలైంది. షాహీన్ క్షిపణి టార్గెట్ తప్పి పంజాబ్ ప్రావిన్స్ డేరా ఘాజీ ఖాన్ అణు కేంద్రం సమీపంలో భారీ బ్లాస్ట్ జరిగింది. పేలుడు ధాటికి శిథిలాలు బలూచిస్తాన్లోని డేరా బుగ్టి జిల్లాలో పడ్డాయి.
పాకిస్తాన్ పై బెలూచిస్తాన్ తీవ్రవాదులు దాడులు చేస్తూనే ఉన్నారు. తాజాగా BAM పేరుతో మూడు రోజుల పాటూ జరిపిన దాడుల్లో పాకిస్తాన్ కు చెందిన 50 మంది సైనికులు, తొమ్మిది మంది ఐఎస్ఐ ఏజెంట్లు మరణించారు.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతోంది. దీంతో ఇరాన్ పరిస్థితులు అంతకంతకూ దిగజారుతున్నాయి అని తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ఇరాన్ మరిన్ని సమస్యల వలయంలో చిక్కుకోనుందని సమాచారం. వేర్పాటువాదులు దాడులకు సన్నద్ధమవుతున్నారని అంటున్నారు.
స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న బలూచిస్తాన్ పాకిస్థాన్కు బక్కలో బల్లెంలా తయారయింది. పాకిస్థాన్పై వరుస దాడులు చేస్తూ పాక్ సైనికులకు చుక్కలు చూపిస్తోంది. గడచిన రెండు నెలల కాలంలో వందలాది మంది పాక్ సైనికులు బలూచ్ ఆర్మీ చేతిలో హతమయ్యారు.