పాక్ ట్రైన్ పేల్చేసిన బలూచ్ ఆర్మీ.. | Baloch Army Att@ck On Pakistan | Jaffar Express | RTV
స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న బలూచిస్తాన్ పాకిస్థాన్కు బక్కలో బల్లెంలా తయారయింది. పాకిస్థాన్పై వరుస దాడులు చేస్తూ పాక్ సైనికులకు చుక్కలు చూపిస్తోంది. గడచిన రెండు నెలల కాలంలో వందలాది మంది పాక్ సైనికులు బలూచ్ ఆర్మీ చేతిలో హతమయ్యారు.
బలూచిస్తాన్లో సైనిక కాన్వాయ్పై జరిగిన దాడిలో 32 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. కరాచీ-క్వెట్టా హైవేపై ఆపి ఉంచి ఉన్న కారులోని పేలుడు పదార్థం పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వందల మంది కూడా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
పాకిస్తాన్తో విడిపోయి ప్రత్యేక దేశంగా మారాలనుకుంటున్న బలూచిస్తాన్ తిరుగుబాటు దళం BLAలో మహిళలు కూడా ఉన్నారు. బలూచ్ తెగలో అందమైన అమ్మాయిలు ఎక్కువ. పాక్ సైన్యం వారిపై చేసే అఘాయిత్యాలు తట్టుకోలేక వారు కూడా ఉద్యమంలోకి వెళ్లి సూసైడ్ బాంబర్లుగా మారుతున్నారు.
పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్లోనే మృతి చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసు బస్సును లక్ష్యంగా చేసుకుని రిమోట్ సాయంతో ఐఈడీ పేల్చినట్లు తెలుస్తోంది.
బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్థాన్కు చుక్కలు చూపిస్తోంది. తాజాగా 56 మంది పాక్ సైనికులను హతమార్చామని బీఎల్ఏ వెల్లడించింది. పాక్ ఆర్మీ కాన్వాయ్పై తుపాకులతో దాడులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం కావాలని బలుచిస్తాన్ కోరుకుంటోంది. 1950నుంచి ఉద్యమం చేస్తుండగా ఇప్పుడు ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది. కానీ అంతర్జాతీయ గుర్తింపు పొందడం సాధ్యమేనా? బలూచిస్తాన్ దేశంగా స్థిరపడాలంటే ఏమి చేయాలి? పూర్తి ఆర్ఠికల్ చదవండి.