Butta Renuka: వైసీపీకి భారీ షాక్... మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆస్తుల వేలం
వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక ఎల్ఐసీ హౌసింగ్ సంస్థ నుంచి రూ.360 కోట్లు తీసుకొని చెల్లించలేదు. దీంతో అప్పుకోసం తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేయనున్నట్లు ఎల్ఐసీ ప్రకటించింది.దీర్ఘకాలంగా బకాయిలు చెల్లించనందునే ఆస్తులు వేలం వేస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది.