OPERATION SINDOOR: దాడి కోసం బహవల్పూర్ నే భారత్ ఎందుకు ఎంచుకుందో తెలుసా?
పాకిస్తాన్ లోని 12వ అతిపెద్ద నగరమైన బహవల్ పూర్ పై భారత ఆర్మీ నిన్న అర్థరాత్రి మెరుపు దాడి చేసింది. 70 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఇది జైషే మహ్మద్, లష్కరే తోయిబాలకు బలమైన స్థావరాలుగా ఉన్నందునే ఆర్మీ దాడులకు ఈ ప్రాంతాన్ని ఎంచుకుందని తెలుస్తోంది.