Syria: టీవీ స్టూడియోపై బాంబు దాడి..లైవ్ లో ఉన్న లేడీ యాంకర్ పరుగు
సిరియాపై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతోంది. ఇందులో భాగంగా అధికారిక మీడియా కేంద్రం ఉన్న బిల్డింగ్ మీద కూడా దాడి చేసింది. దీంతో అక్కడ లైవ్ లో ఉన్న లేడీ యాంకర్ పరుగులు తీశారు.
సిరియాపై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతోంది. ఇందులో భాగంగా అధికారిక మీడియా కేంద్రం ఉన్న బిల్డింగ్ మీద కూడా దాడి చేసింది. దీంతో అక్కడ లైవ్ లో ఉన్న లేడీ యాంకర్ పరుగులు తీశారు.
సిరియాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. కేవలం సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. డెమాస్కస్లోని మిలిటరీ కార్యాలయంపై బాంబుల వర్షం కురిపించగా భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దాడులకు ప్రతి దాడులు తప్పవని సిరియా హెచ్చరించింది.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలీదు అంట. ఆయన కనుసన్నుల్లో నడిచే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ లో సీనియర్ అధికారుల కూడా తెలియదు అని చెబుతున్నారు. ఇజ్రాయెల్ నుంచి తప్పించుకోవడానికే ఇంత పకడ్బందీగా ఉన్నరిన చెబుతున్నారు.
ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా బీ2 స్పిరిట్ బాంబులతో విరుచుకుపడింది. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. అమెరికా అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలుపుతూ.. చరిత్రను మార్చే నిర్ణయం తీసుకున్నారని పొగడ్తల్లో ముంచెత్తారు.
ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. వాళ్ళ అణుస్థావరాలే లక్ష్యంగా క్షిపణులను ప్రయోగిస్తోంది. అసలెందుకు ఈ రెండు దేశాలు కొట్టుకుంటున్నాయి. ఒకప్పటి మిత్రులు ఇప్పుడు ఎందుకు బద్ధ శత్రువులయ్యాయి.
ఉక్రెయిన్పై రష్యా అతిపెద్ద వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో మొత్తం 12 మంది మృతి చెందారు. ఉక్రెయిన్పై 69 క్షిపణులు, 298 డ్రోన్లతో మొత్తం 37 ప్రదేశాల్లో దాడులు చేసినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.
మళ్ళీ దాడులను మొదలెట్టిన పాకిస్తాన్ ఎయిర్ పోర్ట్ లను లక్ష్యంగా చేసుకుంటోంది. ఈరోజు కాల్పులు మొదలైన కొద్దిసేపటికే శ్రీనగర్ విమానాశ్రయం దగ్గరలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే జమ్మూ కాశ్మీర్ ఎయిర్ పోర్ట్ దగ్గరలో పేలుళ్లు వినిపించాయి.
పాకిస్తాన్ లోని 12వ అతిపెద్ద నగరమైన బహవల్ పూర్ పై భారత ఆర్మీ నిన్న అర్థరాత్రి మెరుపు దాడి చేసింది. 70 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఇది జైషే మహ్మద్, లష్కరే తోయిబాలకు బలమైన స్థావరాలుగా ఉన్నందునే ఆర్మీ దాడులకు ఈ ప్రాంతాన్ని ఎంచుకుందని తెలుస్తోంది.
పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ మెరు దాడులను పాక్ సైన్యం, ప్రధాని షెహబాజ్ ధ్రువీకరించారు. పాకిస్తాన్ లోని ఐదు ప్రాంతాల్లో భారత ఆర్మీ దాడులకు పాల్పడిందని షెహబాజ్ చెప్పారు. 8 మంది చనిపోయారని, 22 మంది గాయపడ్డారని పాక్ ఆర్మీ చెప్పింది.