BIG BREAKING: భారత్ పై మరో ఉగ్రదాడికి కుట్ర!
పహల్గామ్ దాడి సరిపోలేదన్నట్టు ఇప్పుడు టీఆర్ఎఫ్ మరో కుట్రకు ప్లాన్ వేస్తోంది. పాక్ ఆర్మీ ఛీఫ్ అసిమ్ మునీర్ సూచనలతోనే ఈసారి కూడా దాడి చేయడానికి ఉగ్రవాదులు రెడీ అవుతున్నారని సమాచారం.
పహల్గామ్ దాడి సరిపోలేదన్నట్టు ఇప్పుడు టీఆర్ఎఫ్ మరో కుట్రకు ప్లాన్ వేస్తోంది. పాక్ ఆర్మీ ఛీఫ్ అసిమ్ మునీర్ సూచనలతోనే ఈసారి కూడా దాడి చేయడానికి ఉగ్రవాదులు రెడీ అవుతున్నారని సమాచారం.
భారత్తో యుద్ధం తప్పదన్నవేళ పాకిస్థాన్ కు పెద్ద షాక్ తగిలింది.శుక్రవారం పాక్ లోని క్వెట్టాలో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ జరిపిన దాడుల్లో 10 మంది పాక్ సైనికులు మృతి చెందారు.
జమ్మూకశ్మీర్లో పహల్గాం దాడి అనంతరం టెన్షన్ వాతావరణం నెలకొంది.ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అరేబియా మహాసముద్రంలో క్షిపణి పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
దేశంలో విదేశీ అతిథుల పర్యటన సమయంలోనే ఉగ్రదాడులు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ న్యూఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు జరగ్గా.. ఇప్పుడు జేడీ వ్యాన్స్ పర్యటనలో ఉండగా జరిగింది. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయాలనే ఈ దాడులు చేశాయని భావిస్తున్నారు.
జమ్మూ, కాశ్మీర్ లో సామాన్య ప్రజల మీద అటాక్ చేయడం ఇదేం మొదటిసారి కాదు. అంతకు ముందు కూడా చాలాసార్లు ఇలా జరిగింది. లెక్కల ప్రకారం పదిహేనేళ్ళల్లో 227 మందిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు.
జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఏడుగురు ఉగ్రవాదులు ఆర్మీ డ్రెస్లో వచ్చి మరి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పది మందికి బుల్లెట్ గాయాలు కాగా ఇందులో ఐదుగురు పర్యాటకుల మృతి చెందగా.. మరో పదిమందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.
జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు పర్యాటకుల బృందంపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు పర్యాటకులు గాయపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అమర్నాథ్ యాత్రకు కొద్దిసేపటి ముందు ఈ దాడి జరగడం కలకలం రేపింది.
యెమెన్పై అమెరికా వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా యెమెన్లోని కీలక ప్రాంతమైన రాస్ ఇసా చమురు పోర్టు లక్ష్యంగా అమెరికా వైమానిక దళం విరుచుకుపడింది. ఈ దాడుల్లో 38 మంది మృతి చెందారు. మరో 102 మందికి గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది.
మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో అనధికార సత్పీర్ బాబా దర్గా కూల్చివేత పెద్ద హింసకు దారి తీసింది. అక్రమంగా నిర్మించిన దర్గాను కూల్చివేయాలంటూ బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసుల సమక్షంలో రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు.