IND Vs Pak Asia Cup 2025: భారత్ vs పాకిస్తాన్ ఆసియా కప్ మ్యాచ్ క్యాన్సిల్.. సుప్రీంకోర్టులో పిటిషన్!
ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ను నిషేధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పుణెకు చెందిన సామాజిక కార్యకర్త కేతన్ తిరోద్కర్ ఈ పిటిషన్ వేశారు. దేశభద్రతకు విఘాతం కలిగించే ఈ మ్యాచ్ను ఆపాలని కోరారు. శుక్రవారం విచారణ జరిగే అవకాశం ఉంది.