BIG BREAKING: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం!
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి న్యాయస్థానం మూడు రోజుల రిమాండ్ విధించింది. వయస్సు రీత్యా వీరికి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని జైలు అధికారులను ఆదేశించింది.