YS జగన్కు ఏపీ హైకోర్టు ఊరట.. కారు ప్రమాదం కేసులో కీలక ఆదేశాలు
YS జగన్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. సింగయ్య మృతి కేసులో జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ జరిగింది. ఈ మేరకు పిటిషన్పై విచారణను మంగళవారానికి (జులై 1) వాయిదా వేసింది. అప్పటి వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.