AP Free Bus Scheme: ఫ్రీ బస్సు పథకంపై చంద్రబాబు సంచలన ప్రకటన.. ఇక రయ్ రయ్
APలో మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణ పథకం అమలుపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. 2025 ఆగస్టు 15వ తేదీ, స్వాతంత్య్ర దినోత్సవం నుంచే ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు మహిళలకు 'జీరో ఫేర్ టిక్కెట్' ఇవ్వాలని స్పష్టం చేశారు.