BIG BREAKING: తెలంగాణపై లోకేష్ దారుణ కుట్ర.. ఇదిగో ప్రూఫ్.. డీజీపీకి దాసోజు శ్రావణ్ కంప్లైంట్!
ఏపీ మంత్రి నారా లోకేష్కి మాధవ్ ఇచ్చిన భారత చిత్ర పటంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా లేదు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్ మండిపడ్డారు. ఏపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర గుర్తింపును చిత్రపటంలో తొలగించే ప్రయత్నం చేస్తున్నారని కేసు ఫిల్ చేయాలని డీజీపీని కోరారు.