ఆంధ్రప్రదేశ్Sonusood : ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన సోనూసూద్.. ఎందుకంటే! ఏపీ సీఎం చంద్రబాబును సినీ నటుడు సోనూసూద్ కలిశారు. ఈ సందర్భంగా సోనూసూద్ ఫౌండేషన్ ద్వారా నాలుగు అంబులెన్స్లను ఏపీ ప్రభుత్వానికి సోనూసూద్ అందించారు. అనంతరం నాలుగు అంబులెన్స్లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. By Krishna 03 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంఅంబులెన్స్ బోల్తా.. నలుగురు దుర్మరణం! ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్ నలుగురి ప్రాణాలు తీసింది. అనిష్ షా అనే రోగిని కర్నూలు నుంచి తన సొంత గ్రామం బిహార్లోని చంపారన్కు తరలిస్తుండగా జబల్పుర్ -నాగ్పుర్ హైవే ఓ పాదాచారున్ని ఢీకొట్టి బోల్తా పడింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. By srinivas 01 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్BJP : అంబులెన్స్లో ఉత్సవానికి వచ్చిన కేంద్రమంత్రి! కేంద్రమంత్రి సురేష్ గోపిపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారుతాజాగా నిర్వహించిన ఓ ఉత్సవానికి ఆయన అంబులెన్స్లో వచ్చారని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. By Bhavana 04 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguSignal jump: వాహనదారులకు గుడ్ న్యూస్.. సిగ్నల్ జంప్కు నో ఫైన్! బెంగళూర్ వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు గుడ్ న్యూస్ చెప్పారు. సిగ్నల్ జంప్ ఫైన్ నిబంధనల్లో కొత్త మార్పులు చేసినట్లు తెలిపారు. అంబులెన్స్కు దారి ఇవ్వడానికి ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే జరిమానా విధించమని స్పష్టం చేశారు. ఒకవేళ ఫైన్ పడితే ట్రాఫిక్ మేనేజ్మెంట్ సెంటర్ను సంప్రదించాలన్నారు. By srinivas 15 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంHyderabad: మానవత్వం, నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది 108 సిబ్బంది నిజాయితి చాటుకున్నారు. తిరుపతయ్య అనే వ్యక్తి ఎర్రగడ్డ బ్రిడ్జి మీద బైకుపై నుంచి అదుపుతప్పి పడిపోగా.. సమాచారం అందుకుని ఆస్పత్రిలో చేర్పించారు. బాధితుడి దగ్గర దొరికిన రూ:68,500, ఫోన్, బైక్ బంధువులకు అందించి వెంకటేష్, వెంటకరమణలు ప్రశంసలు అందుకుంటున్నారు. By srinivas 16 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంఅంబులెన్స్ లేక చనిపోయిన చెల్లిని బండి మీద తీసుకెళ్లిన అన్న! యూపీలో అంబులెన్స్ లేక చెల్లి మృతదేహాన్ని బైక్ మీద తీసుకుని వెళ్లాడు ఆమె సోదరుడు. నిన్నటికి నిన్న అంబులెన్స్ లేక కూరగాయల (తోపుడు) బండి మీద తీసుకెళ్లిన ఘటన మరువక ముందే మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. By Bhavana 08 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తూర్పు గోదావరిMP Bharat: మానవత్వం చాటుకున్న ఎంపీ ఎంపీ మార్గాని భరత్ మానవత్వం చాటుకున్నాడు. భరత్ రాజమండ్రికి వెళ్తున్న సమయంలో అతని కన్వాయ్ రాజమండ్రి గ్యామన్ ఇండియా బ్రిడ్జి మీదకు రాగానే అక్కడ రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైక్ను ఢీ కొట్టడంతో బైక్పై వెళ్తున్న ముగ్గురికి తీవ్రగాయాలు కాగా. అందులో ఒకరు మృతి చెందారు. By Karthik 01 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంఅంబులెన్స్ లో అక్రమంగా ఎర్రచందనం స్మగ్లింగ్.. 10 మంది అరెస్ట్ రైల్వే కోడూరు బాలపల్లి ఈస్ట్ రేంజి అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఓ వ్యక్తి మోటర్ సైకిల్ పై అనుమాస్పదంగా కనిపించాడు. దీంతో అతన్ని పట్టుకునేందుకు పోలీసులు కొంత ముందు వెళ్లారు. అయితే ఈలోపు అక్కడికి ఓ అంబులెన్స్ వచ్చింది. ఏడుగురు వ్యక్తులు కలిసి ఎర్రచందనం దుంగలను లోపలికి ఎక్కిస్తున్నారు. ఇది చూసిన పోలీసులు వెంటనే వారిని.. By E. Chinni 04 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn