Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. ఎయిర్ ఇండియా ప్రయాణికులకు బిగ్ అలర్ట్
భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఎయిర్ ఇండియా ప్రయాణికులకు సూచనలు చేసింది. విమాన ప్రయాణాలు చేసే వారు 3 గంటల ముందే ఎయిర్పోర్టుకు చేరుకోవాలని తెలిపింది. విమానం బయలు దేరడానికి 75 నిమిషాల ముందు చెక్ ఇన్ మూసి వేస్తారని ఎయిర్ ఇండియా వెల్లడించింది.