Ahmedabad Plane Crash: విమాన ప్రమాదం.. మృతుల వివరాలు వెల్లడించిన గుజరాత్ ఆరోగ్యశాఖ
ఎయిరిండియా విమాన ప్రమాదంలో మొత్తం 275 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గుజరాత్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో 241 మంది ప్రయాణికులు, 34 మంది స్థానికులు ఉన్నట్లు తెలిపింది. వారిలో వారిలో 120 మంది పురుషులు, 124 మంది మహిళలు, 16 మంది చిన్నారులు ఉన్నారు.