SSC Exams : నేటి నుంచి పదవతరగతి పరీక్షలు... పరీక్ష టైం కంటే ఐదు నిమిషాలు ఆలస్యమైతే...
తెలంగాణలో ఈ రోజు నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతాయి.