Crime: దారుణం.. కట్నం కోసం భార్యను చంపిన భర్త
వికారాబాద్ జిల్లా తాండూరులో మరో దారుణం జరిగింది. అదనపు కట్నం కోసం భార్యను భర్త కొట్టి చంపడం కలకలం రేపింది. వీళ్లిద్దరిది ప్రేమ వివాహం కావడం గమనార్హం. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
వికారాబాద్ జిల్లా తాండూరులో మరో దారుణం జరిగింది. అదనపు కట్నం కోసం భార్యను భర్త కొట్టి చంపడం కలకలం రేపింది. వీళ్లిద్దరిది ప్రేమ వివాహం కావడం గమనార్హం. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
సర్పంచ్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీయే అత్యధిక స్థానాల్లో గెలుపొందింది. ఈ నేపథ్యంలోనే తాజగా సీఎం రేవంత్ రేవంత్ దీనిపై మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్కు అండగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
దాదాపు 2 దశాబ్దాలుగా పెండింగ్ పిటిషన్లపై సమాధానం దాఖలు చేయని రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. దేవాదాయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా గతంలో జారీ చేసిన GO 45పై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాల విచారణ సందర్భంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. చివరి దశలో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. ఈ విడుతలో భాగంగా 3752 గ్రామాలకు, 28410 వార్డులకు పోలింగ్ జరిగింది. సర్పంచ్ పదవి కోసం 12,652 మంది , వార్డు మెంబర్లుగా 75,725 మంది పోటీ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో దారుణ హత్య చోటుచేసుకుంది. చర్ల రోడ్లోని తిరుమల వైన్స్ ఎదురుగా ఓ వ్యక్తిని దుండగులు కత్తులు, స్కూడ్రైవర్లతో పొడిచారు. తీవ్రరక్తస్రావమైన బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు.
తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై కీలక తీర్పు వెలువరింది. అయిదుగురు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు ఆరోపణలను స్పీకర్ గడ్డం ప్రసాద్ తోసిపుచ్చారు.
తెలంగాణలో మూడో విడుత ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగింది. భోజన విరామం తర్వాత పోలింగ్ అధికారులు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు అలెర్ట్. బోర్డు వార్షిక పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసింది. మార్చి 3వ తేదీన హోలీ పండగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో.. ఆ రోజు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసింది.