RR vs MI : టాస్ గెలిచిన రాజస్థాన్ .. ముంబై బ్యాటింగ్!
ఐపీఎల్ లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఐపీఎల్ లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఐపీఎల్లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. శివమ్ దూబే (50), రవీంద్ర జడేజా (53*) రాణించారు. ధోనీ (4) నిరాశరపరిచాడు.
ఐపీఎల్లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా నేడు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ముంబై జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే ముంబై జట్టు ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు గెలవగా, సీఎస్కే రెండు మ్యాచ్లు గెలిచింది.
ఈ రోజు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఎమ్ఐ వియం సాధించింది. ఎస్ఆర్హెచ్ ఇచ్చిన 162 పరుగుల టార్గెట్ ను ముంబై ఇండియన్స్ 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు మిగిలిండగానే ఛేదించి గెలుపును సొంతం చేసుకుంది.
ఐపీఎల్ లో అంతా తారుమారు అవుతోంది. వరుసగా మ్యాచ్ లు గెలుస్తున్న టీమ్ లు అనూహ్యంగా ఓడిపోతున్నాయి. పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న జట్లు మ్యాచ్ లు గెలుస్తున్నాయి. ఈరోజు ఢిల్లీతో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయ్ విజయం సాధించింది.
ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులో 59 పరుగులు చేశాడు.
ముంబై జట్టుకు ఛేజింగ్ లక్ కలిసిరావట్లేదు. ఆ జట్టు ప్లేయర్ తిలక్ వర్మ హాఫ్సెంచరీ చేసిన ప్రతిమ్యాచ్ ఓటమిపాలైంది. ఇప్పటివరకు ఛేజింగ్లో 7సార్లు హాఫ్సెంచరీ చేయగా ఒక్క మ్యాచులోనూ గెలవలేదు. నిన్నటి మ్యాచులోనూ తిలక్ 56 రన్స్ చేసాడు. అదికూడా ఓటమిపాలైంది.
వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్లు రెచ్చిపోయారు. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేశారు.
ఐపీఎల్ ముంబై జట్టులో ఆడేందుకు పేసర్ జస్ప్రీత్ బుమ్రా సిద్ధమయ్యాడు. ది లయన్ ఈజ్ బ్యాక్ అంటూ ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో బుమ్రా సతీమణి తన కొడుకు అంగద్కు బుమ్రా ఐపీఎల్ గురించి ఓ కథలా వివరిస్తున్నట్లు చూపించారు.